వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కోర్టు తీర్పు శిరోధార్యం
హైదరాబాద్ః అయోధ్యకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి వుండాలని తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు సూచించారు. తాము మొదటినుంచి కూడా కోర్టు తీర్పే శిరోధార్యమని చెబుతూ వస్తున్నామని ఆయన చెప్పారు.
Story first published: Wednesday, March 13, 2002, 23:53 [IST]