వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొచ్చిలో భారత్ పరాజయం
కొచ్చిః
జింబాబ్వేతో
కేరళలోని
కొచ్చిలో
బుధవారం
నాడు
జరిగిన
మూడో
వన్డేలో
భారత
జట్టు
పరాజయం
పాలైంది.
ఈ
మ్యాచ్తో
ఆయిదు
వన్డేల
సిరీస్లో
జింబాబ్వేకు
2-1
ఆధిక్యత
లభించింది.
బ్యాటింగ్
పిచ్గా
పరిగణిస్తున్న
కొచ్చిలో
భారత
జట్ట
కాప్టెన్
సౌరవ్
గంగూలీ
టాస్
గెలిచి
బ్యాటింగ్
ఎన్నుకున్నారు.
అయితే
భారత
బ్యాట్స్మెన్
జింబాబ్వే
స్పిన్నర్లను
ఎదుర్కోవడంలో
విఫలమయ్యారు.
Comments
Story first published: Wednesday, March 13, 2002, 23:53 [IST]