కొచ్చిలో భారత్ పరాజయం
కొచ్చిః జింబాబ్వేతో కేరళలోని కొచ్చిలో బుధవారం నాడు జరిగిన మూడో వన్డేలో భారత జట్టు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్తో ఆయిదు వన్డేల సిరీస్లో జింబాబ్వేకు 2-1 ఆధిక్యత లభించింది. బ్యాటింగ్ పిచ్గా పరిగణిస్తున్న కొచ్చిలో భారత జట్ట కాప్టెన్
సౌరవ్ గంగూలీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎన్నుకున్నారు. అయితే భారత బ్యాట్స్మెన్ జింబాబ్వే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు.












Click it and Unblock the Notifications
