వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొచ్చిలో భారత్‌ పరాజయం

By Staff
|
Google Oneindia TeluguNews

కొచ్చిః జింబాబ్వేతో కేరళలోని కొచ్చిలో బుధవారం నాడు జరిగిన మూడో వన్డేలో భారత జట్టు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌తో ఆయిదు వన్డేల సిరీస్‌లో జింబాబ్వేకు 2-1 ఆధిక్యత లభించింది. బ్యాటింగ్‌ పిచ్‌గా పరిగణిస్తున్న కొచ్చిలో భారత జట్ట కాప్టెన్‌
సౌరవ్‌ గంగూలీ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎన్నుకున్నారు. అయితే భారత బ్యాట్స్‌మెన్‌ జింబాబ్వే స్పిన్నర్లను ఎదుర్కోవడంలో విఫలమయ్యారు.

వరసగావికెట్లు కుప్పకూలాయి. తొలి పన్నెండు ఓవర్లలనో భారత్‌ 4వికెట్లు కోల్పొవడంతో భారత్‌ జట్టు విజయంపై అభిమానాలు ఆశలు వదులుకున్నారు. జింబాబ్వే తరఫున ఈ సిరీస్‌లో తొలిసారిగా రంగంలోకి దిగిన హోండో ఆరంభంతోనే వెంటవెంటనే మూడువికెట్లు తీయడం భారత్‌ను తీవ్రంగా కుంగదీసింది. భారత జట్టులోకైఫ్‌ ఒక్కడే అత్యధికంగా 56 పరుగులు చేశాడు. 48.3 ఓవర్లకే భారత్‌ 191 పరుగుల వద్ద ఆల్‌ ఔట్‌ కావడంతో జింబాబ్వే పంటపండిది. ఈస్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే ఆటగాళ్లు పూర్తి విశ్వాసంతో ఆడి చేధించారు. 44 ఓవర్లలో చేతిలో ఇంకా ఆరువికెట్లు వుండగానే జింబాబ్వే విజయం సాధించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X