వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అయోధ్యలో 10వేల మంది జవాన్లు
లక్నోః విహెచ్పి తలపెట్టిన పూజకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు నివ్వడంతో ముందుజాగ్రత్త చర్యగా అయోధ్యలో బుధవారం నాడు అదనంగా మరిన్ని దళాలను మొహరించారు. కొత్తగా పది కంపెనీల సిఆర్ఎఫ్ దళాలు వచ్చినట్టుగా తెలిసింది.
Comments
Story first published: Wednesday, March 13, 2002, 23:53 [IST]