వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ప్రత్యూష కేసులో హైకోర్టు జోక్యం
హైదరాబాద్ః
రాష్ట్రంలో
తీవ్ర
సంచలనం
సృష్టించిన
వర్ధమాన
నటి
ప్రత్యూష
మృతి
కేసులో
హైకోర్టు
జోక్యం
చేసుకున్నది.
మహిళా
సంఘం
నేత
పుణ్యవతి
దాఖలు
చేసిన
పిటిషన్పై
జస్టిస్
మోతిలాల్
నాయక్
ప్రత్యూష
కేసుకు
సంబంధించిన
పోస్టు
మార్టం
నివేదకను
కోర్టుకు
సమర్పించాల్సిందిగా
ప్రభుత్వాన్ని
ఆదేశించారు.
Comments
Story first published: Wednesday, March 13, 2002, 23:53 [IST]