వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్తిపన్నుపై అసెంబ్లీలో గొడవ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః ఆదాయం పెంచుకోవడానికి వీలుగా మున్సిపాల్టీలు ఆస్తిపన్ను పెంచుకోవచ్చంటూ ప్రభుత్వం లిఖిత పూర్వకంగా అనుమతినివ్వడాన్ని అసెంబ్లీలో శుక్రవారం నాడు విపక్షాలు తీవ్రంగా విమర్శించాయి.

ఈ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌, మజ్లిస్‌, సిపిఎంతో పాటు మిత్రపక్షమైన బిజెపి కూడా కోరింది. ఈ ఉత్తర్వుల వల్ల ఆదాయం పెరగడం మాట అటుంచి అవినీతి పెరుగుతుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే మున్సిపల్‌ మంత్రి ఫరూఖ్‌ ఉత్తర్వులు ఉపసంహరణకు అంగీకరించకపోవడంతోపెద్దఎత్తున గొడవ చెలరేగింది. దాంతో ప్యానెల్‌స్పీకర్‌ సభను వాయిదా వేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X