వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జెఎంఎం కేసునుంచి పి.వి.కి విముక్తి

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః మాజీ ప్రధానిపి.పి. నరసింహారావుకు జె.ఎం.ఎం. ముడుపుల కేసు నుంచివిముక్తి లభించింది. జెఎంఎం పార్లమెంటు సభ్యులకు ముడుపులు ఇచ్చినట్లు ఆరోపిస్తూ దాఖలైన కేసులో ట్రయల్‌ కోర్టుపి.పి. నరసింహారావును దోషిగా నిర్దారించింది. మాజీ ప్రధానిని అవినీతి కేసులో దోషిగా పేర్కొనడం భారత దేశ చరిత్రలో అదే ప్రధమం. ట్రయల్‌ కోర్టు ఇచ్చిన తీర్పును ఢిల్లీ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. దీంతో జెఎంఎం ముడుపుల కేసు నుంచి మాజీ ప్రధానివి.వి. నరసింహారాలు, ఆయన మంత్రివర్గ సహచరుడు బూటాసింగ్‌ లకువిముక్తి లభించినట్లయింది.

1993లో పార్లమెంటులో మెజారిటీ సాధించే ఉద్దేశ్యంతో జెఎంఎంకు చెందిన ఎం.పి.లకు ముడుపులు ఇచ్చినట్లు పి.పి.నరసింహారావుపై ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఒక ఎంపి అప్రూవర్‌ గా కూడా మారడంతో పి.వి మెడకు ఉచ్చుబిగుసుకుంది. అయితే ఢిల్లీ కోర్టు మాత్రం అప్రూవర్‌ గా మారిన ఎం.పిమినహా మరెటువంటి సాక్ష్యాధారాలు లేనందును పి.పి.ని నిర్దోషిగా ప్రకటించింది. ఎటువంటి సాక్ష్యాలు లేనందున ట్రయల్‌ కోర్టు ఉత్తర్వులను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిందనిపి.పి. తరవు న్యాయవాది ఆర్‌.కె. ఆనంద్‌ చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X