వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ ప్రధానుల సంఘం యోచన లేదు

By Staff
|
Google Oneindia TeluguNews

తిరుమలః మాజీ ప్రధాన మంత్రులతో ఐక్యవేదికను ఏర్పాటు చేసే ఆలోచన ఏదీ తనకు లేదని కాంగ్రెస్‌ వృద్ధ నేత మాజీ ప్రధాని పివి నరసింహారావు స్పష్టం చేశారు. జెఎంఎం ముడుపుల కేసులో హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన పివి శనివారం నాడు తిరుమలలో శ్రీనివాసుని దర్శించుకున్నారు.

ఇది మొక్కు కాదాని తిరుమలేషుడు తమ కులదైవమని ఆయన చెప్పారు. మంచిచెడులన్నింటికీస్వామినే తాను నమ్ముతానని ఆయన చెప్పారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్‌ వాదినేనని ఆయన స్పష్టం చేశారు. జెఎంఎం ముడుపుల కేసు నుంచి బయటపడిన సందర్భంగా మాజీ ప్రధానులైన దేవేగౌడ, ఐకె గుజ్రాల్‌, చంద్రశేఖర్‌ తనను కలిశారు తప్ప దీని వెనక ఎలాంటి రాజకీయం లేదని ఆయన స్పష్టం చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X