వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మాజీ ప్రధానుల సంఘం యోచన లేదు
తిరుమలః
మాజీ
ప్రధాన
మంత్రులతో
ఐక్యవేదికను
ఏర్పాటు
చేసే
ఆలోచన
ఏదీ
తనకు
లేదని
కాంగ్రెస్
వృద్ధ
నేత
మాజీ
ప్రధాని
పివి
నరసింహారావు
స్పష్టం
చేశారు.
జెఎంఎం
ముడుపుల
కేసులో
హైకోర్టు
నిర్దోషిగా
ప్రకటించిన
పివి
శనివారం
నాడు
తిరుమలలో
శ్రీనివాసుని
దర్శించుకున్నారు.
Comments
Story first published: Sunday, March 17, 2002, 23:53 [IST]