వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆస్పత్రులకు పక్కా భవనాలు: నాగం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రాష్ట్రంలోనిఅన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు మరో నాలుగు నెలల్లో పక్కా భవనాలనునిర్మిస్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌నాగం జనార్దన్‌ రెడ్డి చెప్పారు. సోమవారం శాసనసభలో సభ్యులుఅడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఆయన ఈ విషయంచెప్పారు.

చాలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు(పిహెచ్‌సిలకు) భవనాలు నిర్మించుకున్నామని ఆయన చెప్పారు. ప్రజలుస్వచ్ఛందంగా భూములు ఇచ్చి నిర్మించుకున్న ఆస్పత్రుల్లో ప్రభుత్వం వైద్యులను, సిబ్బందిని నియమించడం లేదని కాంగ్రెస్‌ అన్నది. అన్ని ఆస్పత్రుల్లో వైద్యుల, పారా మెడికల్‌ సిబ్బంది, తదితర సిబ్బంది నియామకానికి వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X