వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మంత్రుల నేరచరితపై రభస
హైదరాబాద్ః
న్యాయం
ధర్మం
గురించి
కబుర్లు
చెప్పే
ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు
తన
మంత్రివర్గంలోకి
నేరచరిత్ర
వున్న
వారిని
తీసుకోవడంపై
సోమవారం
నాడు
అసెంబ్లీలో
తీవ్ర
స్థాయిలో
అధికార,
విపక్షాల
మధ్య
వాగ్యుద్ధంజరిగింది.
ఈ
అంశంపై
సభలో
జరిగిన
రభస
వల్ల
సభ
రెండు
సార్లు
వాయిదా
పడింది.
అధికార
ప్రతిపక్ష
సభ్యులు
ఒకరి
చరిత్ర
మరొకరు
చిట్టాలు
విప్పారు.
Comments
Story first published: Monday, March 18, 2002, 23:53 [IST]