వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూన్‌ నాటికి రోడ్ల నిర్మాణం పూర్తి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పునర్నిర్మాణ కార్యక్రమంకింద చేపట్టిన రోడ్ల నిర్మాణాలను వచ్చేజూన్‌ నాటికి పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు చెప్పారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకుఆయన సోమవారం శాసనసభలో సమాధానమిస్తూఆయన ఈ విషయం చెప్పారు.

రాష్ట్రంలో ఈ కార్యక్రమం కింద 371 కోట్ల రూపాయల వ్యయంతో 82 ప్యాకేజీల కింద రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన రోడ్ల నిర్మాణం పనులు నత్తనడక నడుస్తున్నాయని సభ్యులు ప్రభుత్వ దృష్టికి తెచ్చారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X