వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ముస్లింలకుఆర్ఎస్ఎస్ఫత్వా
బెంగుళూర్:హిందువుల
సుహృద్భావాన్ని
పొందకపోతేముస్లింల
భద్రతకు
గ్యారంటీ
వుండదనిరాష్ట్రీయ
స్వయం
సేవక్
సంఘ్
(ఆర్ఎస్ఎస్)హెచ్చరించింది.
ఈ
దేశంలో
మెజారిటీ
ప్రజలసుహృద్భావాన్ని
పొందితేనే
తమకు
భద్రతఉంటుందన్న
విషయాన్ని
ముస్లింలు
అర్థం
చేసుకుంటారని
ఆశిద్దామనిఆర్ఎస్ఎస్
విధాన
నిర్ణాయక
విభాగం
అఖిల
భారతీయ
ప్రతినిధి
సభ(ఎబిపిఎస్)
ఆదివారం
ఇక్కడి
చన్నెనహళ్లిలో
తీర్మానించింది.
గోద్రా ఘటనను ఆర్ఎస్ఎస్ ఖండిస్తూ తీర్మానంచేసింది. అయితే ఆ ఘటన అనంతరం ప్రతీకారేచ్ఛసహజమైనదేనని అభిప్రాయపడింది. ప్రతీకారదాడుల్లో ఎక్కువ మంది మరణించడం దురదృష్టకరమనిఅన్నది. కొన్ని రాజకీయ పార్టీలు ముస్లిం ఓట్లను సొమ్ముచేసుకునేందుకు చర్య (గోద్రా ఘటన)నువదిలిపెట్టి ప్రతీకార చర్యలపై గగ్గోలుపెడతున్నాయని విమర్శించింది.
Comments
Story first published: Monday, March 18, 2002, 23:53 [IST]