వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌తో చర్చలను సమర్థిస్తాం: బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: పీపుల్స్‌వార్‌ నక్సలైట్లతో చర్చలు జరపాలనే ప్రభుత్వ నిర్ణయానికి తాము కట్టుబడి వుంటామని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్రాధ్యక్షుడు చిలకం రామచంద్రా రెడ్డి అన్నారు. పార్టీ పదాధికారుల సమావేశంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన ఆయన శనివారంవిలేకరులతో మాట్లాడారు.

నక్సల్స్‌ జెండాలు పాతడం వల్ల బీడు పడిన భూములను వినియోగంలోకి తేవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ఈ భూములను ప్రభుత్వం కొనుగోలు చేసి పంపిణీ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. కరీంనగర్‌, వరంగల్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో బీడు పడిన భూములుపెద్ద యెత్తున ఉన్నాయని ఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X