వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంధానకర్త పాత్రకు వేదిక రెడీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: చర్చలు ముందుకు సాగాలంటే కాల్పులవిరమణకు కట్టుబడి వుండాలని పౌర స్పందన వేదికపీపుల్స్‌వార్‌కు సూచించింది. ప్రభుత్వం కూడా ఎన్‌కౌంటర్లను, కూంబింగ్‌ ఆపరేషన్లను ఆపేయాలని ఆయన శనివారం అన్నారు.

పీపుల్స్‌వార్‌కు, ప్రభుత్వానికి మధ్య చర్చలకు అనుకూల వాతావరణం ఏర్పరచడానికి పౌర స్పందన వేదిక చాలా కాలంగా కృషి చేస్తున్నవిషయం తెలిసిందే. అవసరమైతే తాము పీపుల్స్‌వార్‌కు, ప్రభుత్వానికి మధ్య సంధానకర్తలుగా వ్యవహిరిస్తామని పౌర స్పందన వేదిక కన్వీనర్‌ ఎస్‌.ఆర్‌. శంకరన్‌ చెప్పారు. చర్చల ప్రక్రియ ఒక కొలిక్కివచ్చేదాకా తాము సంధానకర్తలుగా వ్యవహరించడానికి సిద్ధమేనని ఆయన అన్నారు. చర్చలకు అనుకూల వాతావరణం ఏర్పడడానికి ప్రభుత్వం కృషి చేయాలని ఆయన సూచించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X