వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిడ్నాపర్ల నుంచి బాలికలకువిముక్తి

By Staff
|
Google Oneindia TeluguNews

మెదక్‌: మెదక్‌ జిల్లా నంగనూరు మండలంఅక్కినే పల్లి గ్రామం నుంచి కిడ్నాప్‌నకు గురయిన ఇద్దరు బాలికలకువిముక్తి లభించింది. వారిద్దరిని కిడ్నాపర్లు ఆదివారం ఉదయం వదిలిపెట్టారు.

శనివారం సాయంత్రం ఎనిమిది మందితో కూడిన దుండగులుఅక్కినేపల్లి గ్రామంలోని ఒక వ్యాపారి ఇంటిలో చొరబడి దోపిడీ చేయడమే కాకుండా ఆ వ్యాపారి కూతుళ్లుసారిక, బబితలను కిడ్నాప్‌ చేశారు. వారిని వదిలేందుకు కిడ్నాపర్లు ఐదు లక్షల 20 వేల రూపాయలు డిమాండ్‌ చేశారు. తాము డిమాండ్‌ చేసిన డబ్బును కోహెడ క్రాస్‌ రోడ్‌ వద్దఅప్పగించాలని వారు వ్యాపారికి తెలియజేశారు. అయితే, ఇద్దరు బాలికలను ఒకరి వెంట ఒకరిని వదిలేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X