వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనా, భారత్‌ల సంబంధాలు పటిష్టం

By Staff
|
Google Oneindia TeluguNews

బీజింగ్‌: సహకారాన్ని పటిష్టపరుచుకోవాలని,స్నేహాన్ని పెంపొందించుకోవాలని చైనా, భారత్‌లుఅంగీకరించాయి. చైనా పర్యటనా వెళ్లిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి జస్వంత్‌ సింగ్‌ చైనా విదేశాంగ మంత్రి టాంగ్‌ జియాజాంగ్‌తో చర్చలు జరిపారు.

జస్వంత్‌ సింగ్‌ ఐదు రోజుల పర్యటన కోసం శుక్రవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. భారత చైనాలకు మధ్యవిమాన సర్వీసులు కూడా శుక్రవారం నాడు ప్రారంభమయ్యాయి. తొలివిమానంలో జస్వంత్‌ సింగ్‌ బీజింగ్‌ బయలుదేరి వెళ్లారు.

రాజకీయ దృష్టిలో రెండు దేశాల మధ్య విమానసర్వీసులు దూరాన్ని తగ్గించగలవని టాంగ్‌ అన్నారు. పంచశీల ఆధారంగా ఇరు దేశాల మధ్య సంబంధాలనుపెంపొందించుకోవాలని జస్వంత్‌ సింగ్‌ అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X