వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మత్తు ద్రవంసేవించి 20 మంది మృతి
ఇస్లామాబాద్:
పాకిస్థాన్లోని
తూర్పు
నగరంలో
మత్తు
కోసం
వైద్య
సంబంధమైన
ద్రవం
తాగి
20
మంది
మరణించారు.
విషపూరితమైన
ద్రవం
తాగి
పంజాబ్
ప్రొవిన్స్లోని
సాయిల్కోట
జిల్లాలోవీరు
మరణించారు.
ఈ
ద్రవాన్ని
పేదలు
సాధారణంగా
మత్తు
కోసం
తాగుతూ
వుంటారని
ఆస్పత్రి
వర్గాలు
చెప్పాయి.
Comments
Story first published: Friday, March 29, 2002, 23:53 [IST]