వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అయోధ్య కేసులో ప్రతిరోజువిచారణ
దుబాయ్:
అమెరికాలోసెప్టెంబర్
11వ
తేదీన
దాడులకు
పాల్పడింది
తామేనని
అంతర్జాతీయ
ఉగ్రవాది
ఒసామాబిన్
లాడెన్
నెట్వర్క్
ఆల్
ఖయిదా
అంగీకరించింది.
సౌదీ
టెలివిజన్
నెట్వర్క్
ప్రసారం
చేసిన
వీడియో
టేప్లో
ఆల్
ఖయిదా
అధికార
ప్రతినిధి
సులేమాన్
అబు
గెయిత్
ఈవిషయం
చెప్పారు.
ఈ
టేప్
రికార్డింగ్
డిసెంబర్లో
జరిగినట్లు
భావిస్తున్నారు.
పాలస్తీనా,
చెచెన్యాలలోనే
కాకుండా
ప్రతి
చోటా
అణచివేతకు
గురవుతున్నవారి
పిలుపునకు
తాము
సానుకూలంగా
ప్రతిస్పందించామని
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Monday, April 1, 2002, 23:53 [IST]