వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్య కేసులో ప్రతిరోజువిచారణ

By Staff
|
Google Oneindia TeluguNews

దుబాయ్‌: అమెరికాలోసెప్టెంబర్‌ 11వ తేదీన దాడులకు పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్‌ లాడెన్‌ నెట్‌వర్క్‌ ఆల్‌ ఖయిదా అంగీకరించింది. సౌదీ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ ప్రసారం చేసిన వీడియో టేప్‌లో ఆల్‌ ఖయిదా అధికార ప్రతినిధి సులేమాన్‌ అబు గెయిత్‌ ఈవిషయం చెప్పారు. ఈ టేప్‌ రికార్డింగ్‌ డిసెంబర్‌లో జరిగినట్లు భావిస్తున్నారు.

విశ్వాస ఘాతకులను భయాందోళనలకు గురి చేయాలని భగవంతుడు తమను ఆదేశించాడని, ఆ మేరకు తాము భయపెట్టామని ఆయన చెప్పారు. లోకరక్షకుడైన భగవంతుని ఆదేశాలను తాము పాటించామని, అణచివేతకు గురవుతన్నవారికి సహాయంఅందించాలని భగవంతుడు ఆదేశించాడని, ఆ మేరకు సహాయంఅందజేశామని ఆయన చెప్పారు. విశ్వాస ఘాతకులైన కమాండర్లపై పోరాటం చేయాలని భగవంతుడు చెప్పాడని, తాము పోరాటం చేశామని ఆయన అన్నారు.

పాలస్తీనా, చెచెన్యాలలోనే కాకుండా ప్రతి చోటా అణచివేతకు గురవుతున్నవారి పిలుపునకు తాము సానుకూలంగా ప్రతిస్పందించామని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X