వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశాఖలో ఇద్దరు కీచకటీచర్లఅరెస్టు

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి: సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో ఆల్‌ ఖయిదా తీవ్రవాదిగా అనుమానిస్తున్న మొహమ్మద్‌ అఫ్రోజ్‌ అబ్దుల్‌ రజాక్‌ మంగళవారం బైకుల్లా జైలు నుంచి విడుదలయ్యాడు. అతను నాలుగు నెలల పాటు జైలులో ఉన్నాడు.

అరెస్టు చేసిన 90 రోజుల్లోగా పోలీసులు ఛార్జిషీట్‌ దాఖలు చేయకపోవడంతో కోర్టు అతనికి బెయిల్‌ మంజూరు చేసింది. అతడ్ని పోలీసులు నిరుడు డిసెంబర్‌ 3వ తేదీన నావి ముంబాయిలోఅరెస్టు చేశారు.

పోలీసులు మొదట అఫ్రోజ్‌పై పొటో కింద కేసు నమోదు చేశారు. ఇండియన్‌పీనల్‌ కోడ్‌ కింద కేసు నమోదు చేసే ఉద్దేశంతో ఆ తర్వాత పోలీసులు అతనిపై పొటోను ఉపసంహరించుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X