వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చార్జీలపై బిజెపి రణభేరి
హైదరాబాద్ః తెలుగుదేశం పెంచిన విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేపట్టిన ఉద్యమాలకు తోడుగా బిజెపి కూడా రంగంలోకి దిగింది. హైదరాబాద్లో బిజెపి రాష్ట్ర నేతలు చింతల రామచంద్రారెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ సారథ్యంలో విద్యుత్ సౌధా ఎదుట బిజెపి కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
Story first published: Wednesday, April 10, 2002, 23:53 [IST]