వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
కొత్త చీఫ్ జస్టిస్ కృపాల్
న్యూఢిల్లీః జస్టిస్ బి.ఎన్. కృపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని రాష్ట్రపతికె.ఆర్. నారాయణన్ ఆమోదించారు. మే 6 నుంచి జస్టిస్ కృపాల్ భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపడతారు.
Comments
Story first published: Saturday, April 13, 2002, 23:53 [IST]