వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లక్ష్మీపార్వతి పుస్తకం ఆవిష్కరించిన పి.వి

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌ః గుజరాత్‌ లో జరుగుతున్న మారణకాండ చూసి చలించిపోయిన ప్రధాన్‌ వాజ్‌పేయి నరేంద్ర మోడి సర్కార్‌ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, అధికారులు గుజరాత్‌ లో శాంతి స్థాపనకు ఇక ఏ మాత్రం ఆలశ్యం చేయకూడదని 8 వేల మంది ముస్లిం శరణార్థులు తలదాచుకున్న శిబిరాన్ని సందర్శించిన అనంతరం వాజ్‌పేయి ఆదేశాలు జారీ చేశారు.

దేశంలోనిమిగతా ప్రాంతాలకు ఈ హింసాకాండ విస్తరించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం వుందన్నారు. పరమశివుడువిషాన్ని కంఠంలో దాచుకొని గరళకంఠుడ్యాయడు..... ఈ మతఘర్షణలవిషం గుజరాత్‌ వరకే పరమితం కావాలని ఆయన అన్నారు. గుజరాత్‌ లో ఎన్ని శవాలు వున్నాయనేవిషయాన్ని లెక్కవేయడానికి నేను ఇక్కడికి రాలేదని ఆయన ఆగ్రహంగా అన్నారు. గోధ్రా మారణహోమం కళ్ళారా చూసి చలించిన ప్రధాని వాజ్‌పేయి జీవం లేకుంటే ప్రపంచమేలేదని తాత్వికంగా వ్యాఖ్యానించారు. భగ్న హృగదయంతోమీ బాధను పంచుకొనేందుకు ఇక్కడికి వచ్చానని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X