వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సంప్రదాయబద్ధంగా ఉగాది సంబంరం

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః జస్టిస్‌ బి.ఎన్‌. కృపాల్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని రాష్ట్రపతికె.ఆర్‌. నారాయణన్‌ ఆమోదించారు. మే 6 నుంచి జస్టిస్‌ కృపాల్‌ భారత ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపడతారు.

జస్టిస్‌ బరుచా స్థానంలో జస్టిస్‌ కృపాల్‌ నియామకం జరిగింది. ఈ ఏడాది నవంబర్‌ 8 వరకు కృపాల్‌ ఈ పదవిలో కొనసాగుతారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X