వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాజ్‌పేయి బస్తీమే సవాల్‌!

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సభలో అభిశంసన చర్చను చేపట్టాలనే డిమాండ్‌పై లోక్‌సభ డిప్యూటీస్పీకర్‌ పి.ఎం. సయీద్‌ మంగళవారం రూలింగ్‌ ఇస్తారు. ఈవిషయాన్ని ఆయన సోమవారం విలేకరులతో చెప్పారు. ఈ రూలింగ్‌తో వారం రోజులు కొనసాగుతున్న లోకసభ కార్యక్రమాల ప్రతిష్టంభనకు తెర పడే అవకాశాలున్నాయి.

వివిధ రాజకీయ పార్టీల నేతలతో జరిపిన సమావేశం ద్వారా ఏకాభిప్రాయం సాధన సాధ్యం కాలేదని, దీంతో తాను గుజరాత్‌ వ్యవహారంపై 184 నిబంధన కింద చర్చ చేపట్టాలనే ప్రతిపక్షాల డిమాండ్‌పై మంగళవారం రూలింగ్‌ ఇస్తానని సయీద్‌ చెప్పారు. కార్యక్రమాలేవీ చేపట్టకుండా పార్లమెంటు ఉభయ సభలు వరుసగా ఆరో రోజు వాయిదా పడిన అనంతరం ఆయనవిలేకరులతో మాట్లాడారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X