వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మోడిని తప్పించాల్సిందేః దేశం
న్యూఢిల్లీ:
సభలో
అభిశంసన
చర్చను
చేపట్టాలనే
డిమాండ్పై
లోక్సభ
డిప్యూటీస్పీకర్
పి.ఎం.
సయీద్
మంగళవారం
రూలింగ్
ఇస్తారు.
ఈవిషయాన్ని
ఆయన
సోమవారం
విలేకరులతో
చెప్పారు.
ఈ
రూలింగ్తో
వారం
రోజులు
కొనసాగుతున్న
లోకసభ
కార్యక్రమాల
ప్రతిష్టంభనకు
తెర
పడే
అవకాశాలున్నాయి.
Comments
Story first published: Sunday, April 14, 2002, 23:53 [IST]