వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

17 మంది మావోయిస్టు గెరిల్లాల హతం

By Staff
|
Google Oneindia TeluguNews

జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లామిలన్‌ గ్రామంలో శక్తివంతమైన పేలుడు సంభవించడంతో ఇద్దరు సైనికాధికారులు మరణించారు.

మరణించినవారిలో ఒక మేజర్‌ ఉన్నాడు. మరో ఏడుగురు జవాన్లు గాయపడ్డారు.

ఆ ప్రాంతంలో మేజర్‌తో పాటు సైనికాధికారులు గాలింపు చర్యలు చేపట్టినప్పుడు శనివారం నాడు ఈ పేలుడు సంభవించింది. గాయపడిన జవాన్లను అస్పత్రిలో చేర్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X