వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మే 31న అమలాపురం ఎన్నిక

By Staff
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్‌: అహ్మదాబాద్‌లో పోలీసు కాల్పుల్లో మరణించినవారి సంఖ్య ఐదుకుపెరిగింది. రామోల్‌ ప్రాంతంలో పోలీసు కాల్పుల్లో గాయపడిన వ్యక్తి మరణించాడు. అల్లర్లకు దిగిన మూకలను చెదరగొట్టడానికి పోలీసులు మంగళవారం రాత్రిషాపూర్‌, కలుపూర్‌, మిల్లత్‌నగర్‌, మనినగర్‌ ప్రాంతాల్లో పోలీసులు టియర్‌ గ్యాస్‌షెల్స్‌ వదిలారు; కాల్పులు జరిపారు.

మంగళవారం నుంచి పోలీసు కాల్పుల్లో మరణించివారి సంఖ్య ఐదుకు చేరుకుంది. అహ్మదాబాద్‌లోని సున్నితమైన ప్రాంతాలు ఉద్రిక్తంగానే వున్నాయి. అల్లరి మూకలు రాళ్లురువ్విన సంఘటనల్లో పోలీసు అధికారులతో పాటు డజను మంది గాయపడ్డారు. కొన్ని అల్లరి మూకలు భయాందోళనలు సృష్టించడానికి కలుపూర్‌లో క్రాకర్స్‌ కాల్చారు. దీంతో పోలీసులు టియర్‌ గ్యాస్‌షెల్స్‌ వదిలారు. మణినగర్‌లో దుండగులు గౌడవున్‌కు, దుకాణాలకు నిప్పంటించాయి. ఈ ప్రాంతానికిసైన్యాన్ని రప్పించారు.

ఇదిలా వుండగా, దరియాపూర్‌లో బుధవారంనాడు పగటి పూట కొద్దిసేపు కర్ఫ్యూ సడలించారు. దనిలిందాలో నాలుగు గంటల పాటు కర్ఫ్యూ సడలించారు. రాత్రి పూట కర్ఫ్యూ అమలులో వుంటుంది.విరంగామ్‌ టవున్‌లో మంగళవారంనాడు కత్తిపోటు సంఘటన చోటు చేసుకుంది. దీంతో అహ్మదాబాద్‌ రూరల్‌ జిల్లాలో కర్ఫ్యూ విధించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X