స్పీకర్ పై 4న బాబు నిర్ణయం
హైదరాబాద్ః లోక్ సభస్పీకర్ పదవికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని బరిలోకి దించేవిషయంపై పొలిట్ బ్యూరోలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు ప్రకటించారు. ఈ నెల 10న లోక్ సభస్పీకర్ ఎన్నిక జరపాలని వాజ్ పేయి పట్టుదలతో వున్నందున ఇంతకాలం నాన్చివేత ధోరణి అవలంబిస్తున్న తెలుగుదేశంస్పీకర్ పదవికి పార్టీ అభ్యర్థిని బరిలోకి దించాలా లేక వదులుకోవాలా అనేవిషయాన్ని తేల్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.












Click it and Unblock the Notifications
