వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
చంద్రబాబుడూమ్మా, ఎన్డీఏభేటి వాయిదా
హైదరాబాద్ః ఆస్తమా రోగుల పాలిట సంజీవినిగా చెప్పుకొనే చేపమందు పంపిణీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పూర్తయింది. మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా శనివారం మధ్యాహ్నం 3 గంటలు మొదలు కొని 24 గంటల పాటు బత్తిన సోదరులు నిరంతరాయంగా చేపమందు పంపిణీ చేశారు. కనీసం నాలుగు లక్షల మందికి చేపమందు పంపిణీ చేసినట్లు బత్తిన సోదరులువివరించారు.
Comments
Story first published: Sunday, June 9, 2002, 23:53 [IST]