వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాగ్‌ క్షిపణిని పరీక్షించిన భారత్‌

By Staff
|
Google Oneindia TeluguNews

చెన్నై: రాజకీయ నాయకులను, విహెచ్‌పి, బిజెపి, ప్రెస్‌, మీడియాలను, బయటివారిని పక్కకు పెడితే అయోధ్య సమస్యకు సులభంగా పరిష్కారం దొరుకుతుందని కంచి కామకోటిపీఠం శంకరాచార్య జయేంద్ర సరస్వతి అన్నారు.

తాను న్యూఢిల్లీలో ఈ నెల 25వ తేదీన నేపాల్‌ దౌత్య కార్యాలయంలో భారత మైత్రి సంఘాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన శుక్రవారంవిలేకరులతో చెప్పారు. ఈ సందర్భంగా అయోధ్య నుంచి వచ్చే స్థానిక ముస్లిం నేతలతో అయోధ్యలో రామాలయ నిర్మాణ చర్చల గురించి ప్రస్తావిస్తానని ఆయన చెప్పారు. ప్రస్తుతం కావాల్సింది శాంతి అని, అయోధ్య సమస్య పరిష్కారానికి తాను ప్రయత్నాలు ప్రారంభించానని ఆయన చెప్పారు. తన చర్చలకు తాను ఇంతకు ముందు ఉంచిన ఫార్ములా ప్రాతిపదికగా వుంటుందని, తాను ఈ ఫార్ములా గురించే ముస్లిం నేతలతో చర్చిస్తానని ఆయన అన్నారు.

ఒక్క పర్యటనతో అయోధ్య సమస్యకు పరిష్కారం లభించదని, పలు మార్లు తాను సందర్శించాల్సి వుంటుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X