వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయ విశ్వరూపం... ధీరూభాయ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

కరీంనగర్‌ః ఒకవైపు చర్చలు జరుగుతుండగా పోలీసులు మరోవైపు బూటకపు ఎన్‌ కౌంటర్లు చేయడానికి నిరసనగా నక్సలైట్లు శనివారం రాత్రి పొద్దుపోయాక ఒక బస్సును దగ్ధం చేశారు. కరీంనగర్‌ జిల్లా గంభరరావుపేట మండలం లింగన్నపేట వద్ద నక్సలైట్లు ఓ బస్సును తగులపెట్టారు. ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించిన అనంతరం నక్సలైట్లు హింసాత్మక చర్యకు పాల్పడడం ఇదే ప్రధమం.

లింగంపేట వద్ద నైట్‌హాల్ట్‌ కోసం ఆగిన బస్సుపై నక్సలైట్లు పెట్రోల్‌ చల్లి నిప్పుఅంటించారు. ఈ దుర్ఘటనలో బస్సు పాక్షికంగా దగ్ధంఅయింది. కరీంనగర్‌ లో పద్మక్కతో సహా నలుగురు నక్సలైట్లును పొట్టనపెట్టుకున్న ఎన్‌ కౌంటర్‌ కు నిరసనగా ఈ చర్యకు పాల్పడుతున్నట్లు నక్సలైట్లు అక్కడ వదిలివెళ్ళిన లేఖలోపేర్కొన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X