వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
విజయ విశ్వరూపం... ధీరూభాయ్
కరీంనగర్ః ఒకవైపు చర్చలు జరుగుతుండగా పోలీసులు మరోవైపు బూటకపు ఎన్ కౌంటర్లు చేయడానికి నిరసనగా నక్సలైట్లు శనివారం రాత్రి పొద్దుపోయాక ఒక బస్సును దగ్ధం చేశారు. కరీంనగర్ జిల్లా గంభరరావుపేట మండలం లింగన్నపేట వద్ద నక్సలైట్లు ఓ బస్సును తగులపెట్టారు. ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించిన అనంతరం నక్సలైట్లు హింసాత్మక చర్యకు పాల్పడడం ఇదే ప్రధమం.
Comments
Story first published: Sunday, July 7, 2002, 23:53 [IST]