విజయ విశ్వరూపం... ధీరూభాయ్‌

కరీంనగర్‌ః ఒకవైపు చర్చలు జరుగుతుండగా పోలీసులు మరోవైపు బూటకపు ఎన్‌ కౌంటర్లు చేయడానికి నిరసనగా నక్సలైట్లు శనివారం రాత్రి పొద్దుపోయాక ఒక బస్సును దగ్ధం చేశారు. కరీంనగర్‌ జిల్లా గంభరరావుపేట మండలం లింగన్నపేట వద్ద నక్సలైట్లు ఓ బస్సును తగులపెట్టారు. ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించిన అనంతరం నక్సలైట్లు హింసాత్మక చర్యకు పాల్పడడం ఇదే ప్రధమం.

లింగంపేట వద్ద నైట్‌హాల్ట్‌ కోసం ఆగిన బస్సుపై నక్సలైట్లు పెట్రోల్‌ చల్లి నిప్పుఅంటించారు. ఈ దుర్ఘటనలో బస్సు పాక్షికంగా దగ్ధంఅయింది. కరీంనగర్‌ లో పద్మక్కతో సహా నలుగురు నక్సలైట్లును పొట్టనపెట్టుకున్న ఎన్‌ కౌంటర్‌ కు నిరసనగా ఈ చర్యకు పాల్పడుతున్నట్లు నక్సలైట్లు అక్కడ వదిలివెళ్ళిన లేఖలోపేర్కొన్నారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+