వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
దేశంనేత హత్యకేసులో ముగ్గురి అరెస్టు
న్యూఢిల్లీః రాష్ట్రపతి పదవికి కోసం ఈ నెల 15న జరిగే పోలింగ్ లో 26 మంది ఎం.పి.లు ఢిల్లీలో కాకుండా వారి వారి రాష్ట్రాల రాజధానుల్లో ఓటు చేయనున్నారు. పోటా కిందిఅరెస్టయిన వై.గోతో పాటు ఈ 26 మంది ఎం.పి.లకు రాష్ట్రాల రాజధానుల్లో ఓటు వేసుకొనేందుకు ఎన్నికల సంఘం అనుమతించింది. ఈ 26 మంది ఎం.పి.లలో సినీనటుడు దిలీప్ కుమార్, కేంద్రమంత్రి దత్తాత్రేయ, ఉత్తరాంచల్ ముఖ్యమంత్రి ఎన్.డి. తివారి తదితరులు వున్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ఐదుగురు ఎమ్మెల్ల్యేలు ఢిల్లీలో తమ ఓటు హక్కు ఉపయోగించుకుంటారని రిటర్నింగ్ అధికారి చెప్పారు.
Comments
Story first published: Saturday, July 13, 2002, 23:53 [IST]