వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
శాంతికి చొరవచూపండి
హైదరాబాద్ః
ప్రభుత్వానికి
నక్సల్స్
మధ్య
చర్చల
ప్రక్రియ
సఫలం
కావాలని
కోరుతున్న
పీస్
ఇన్షియేటివ్
కమిటీ
సోమవారం
నాడు
సిఎల్పి
నేత
వైఎస్ను,
సిపిఎం
నేత
నోముల
నర్సింహయ్యను
కలుసుకున్నది.
చర్చల
అంశాన్ని
సభలో
లేవనెత్తాలని
చర్చలకు
విఘాతం
కలిగిస్తున్న
బూటకపు
ఎన్కౌంటర్లు
నిలిపివేయాల్సిందిగా
ప్రభుత్వంపై
వత్తిడి
తేవాలని
ప్రతిపక్ష
నేతలకు
పీస్
ఇనిషియేటివ్
కమిటీ
సభ్యులు
విజ్ఞప్తి
చేశారు.
Comments
Story first published: Monday, July 15, 2002, 23:53 [IST]