వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెర్ల్‌ హంతకుడికి ఉరిశిక్ష

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః వాల్‌స్ట్రీట్‌ జర్నలిస్టు డేనియల్‌ పెర్ల్‌ ను కిడ్నాప్‌ చేసి హత్య చేసినషేక్‌ ఒమర్‌ కు పాకిస్తాన్‌ న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. అతనికి సహకరించిన మరో ముగ్గురికి యావజ్జీవ శిక్ష విధించింది. డేనియల్‌ పెర్ల్‌ ను ఒక హోటల్‌ గది నుంచి కిడ్నాప్‌ చేసి, భారీ మొత్తాన్ని డిమాండ్‌ చేసి ఆ తరువాత కిరాతకంగా చంపిన పెర్ల్‌ ను ఉరితీయాలని పాకిస్తాన్‌ లోని హైదరాబాద్‌ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది.

ఈ ఘాతుకంలో ఒమర్‌ కు సహకరించిన మరో ముగ్గురికి యావజ్జీవ శిక్ష విధించినట్లు న్యాయమూర్తి తెలిపారు. ఓమర్‌ కు ఉరిశిక్ష విధించడం పట్ల హర్షం ప్రకటించిన ప్రభుత్వ న్యాయవాదిమిగలిన ముగ్గురికి కూడా ఉరిశిక్ష విధించాల్సిందిగా కోరుతూ హైకోర్టు ఆశ్రయించనున్నట్లు తెలిపారు. అమెరికాకు చెందిన డేనియల్‌పెర్ల్‌ పాకిస్తాన్‌ లో హత్యకు గురైన విషయంవిదితమే.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X