వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సర్కారు వైఖరిలో మార్పులేదు
హైదరాబాద్ః
నక్సలైట్లతో
చర్చల
విషయంలో
ప్రభుత్వ
వైఖరిలో
ఏలాంటిమార్పు
లేదని
హోం
మంత్రి
దేవేందర్గౌడ్
స్పష్టం
చేశారు.
చర్చల
ప్రక్రియ
నుంచి
వైదొలుగుతున్నట్టుగా
వార్
నక్సల్స్
చేసిన
ప్రకటనను
ప్రస్తావిస్తూ,
ప్రభుత్వం
మాత్రం
చర్చలకు
తలుపులు
ద్వారాలు
తెరిచే
వుంచిందని
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Friday, July 19, 2002, 23:53 [IST]