తండాల్లో జీయర్‌ట్రస్ట్‌ పాఠశాలలు

హైదరాబాద్‌ః రాష్ట్రంలోని గిరిజన తండాలకే టీచర్లు వెళ్ళి విద్యాబోధన చేసే వినూత్న పధకం ప్రారంభమైంది. త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్‌ సారధ్యంలోని జీయర్‌ట్రస్ట్‌ ఆరధ్యంలో కరీంనగర్‌ జిల్లాలో ఈ తరహావిద్యా బోధన ప్రారంభమైంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివిద్యాసాగర్‌ రావు ఈ వినూత్న పధకానికి సమన్వయ కర్తగా వ్యవహరిస్తున్నారు.

జీయర్‌ ఎడ్యుకేషనల్‌ట్రస్ట్‌ లో శిక్షణ పొందిన టీచర్లు రోజూ గిరిజన తండాలకు వెళ్ళి చెట్లకిందేవిద్యార్థులను సమీకరించి బోధన చేస్తారు. మూడు గ్రామాలకు ఒక టీచర్‌ చొప్పున అన్ని గిరిజన తండాల్లో ఈ విధంగా విద్యాబోధన చేయాలన్నది లక్ష్యమని జీయర్‌స్వామి చెప్పారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఎన్ని పధకాలు చేపట్టినా అక్షరాస్యత సాధించడా అసాధ్యంగా మారుతున్నది. జీయర్‌స్వామి ప్రారంభించిన ఈ వినూత్న పథకం సత్ఫలితాలు సాధిస్తుందని ఆశిద్దాం.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+