వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

200 కోట్లతో 70 లెదర్‌ పార్క్‌ లు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః రాష్ట్రంలో వచ్చే మూడేళ్ళలో 200 కోట్ల రూపాయల ఖర్చుతో 70 లెదర్‌ పార్క్‌ లు ప్రారంభించనున్నట్లు ప్రణాళికా అమలు శాఖ మంత్రి గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఆయనఅసెంబ్లీలో మాట్లాడుతూ రాష్ట్రంలో చర్మకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని,అందులో భాగంగా 200 కోట్ల ఖర్చుతో పలు కేంద్రాల్లో 70 లెదర్‌ పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నదని ఆయన స్పష్టం చేశారు.

అంతకు ముందు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పుష్పరాజ్‌ మాట్లాడుతూ షెడ్యూల్డు కులాలు, తెగల అభివృద్ధికి మూడు వేల రూపాయల ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఇందుకు ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఏడాది కేవలం 200 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం వేలకోట్లు ఖర్చు చేశామంటూఅసెంబ్లీని తప్పుదారి పట్టిస్తున్నారని సిపిఎం, టిఆర్‌ఎస్‌ ఆరోపించాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X