వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తూర్పు రైల్వే జోన్‌ విభజనపై పునఃపరిశీలన

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తూర్పురైల్వే జోన్‌ విభజన నిర్ణయంపై మంత్రి వర్గం పునఃపరిశీలన జరుపుతుందని ప్రధాని వాజ్‌పేయి ప్రకటించారు. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రతికూల ప్రతిస్పందనల దృష్ట్యా తూర్పురైల్వే జోన్‌ విభజనపై ఈ వారంతంలో జరిగే మంత్రి వర్గం సమావేశం పునఃపరిశీలిస్తుందని ఆయన చెప్పారు.

రైల్వే మంత్రినితీష్‌ కుమార్‌ను తొలగించాలని తృణమూల్‌కాంగ్రెస్‌ నేత మమతా బెనర్జీ డిమాండ్‌చేస్తూ తూర్పు రైల్వే జోన్‌ను విభజననువిరమించుకుంటూ ఈ నెల 24వ తేదీ లోగా నిర్ణయంతీసుకోకపోతే 72 గంటల సార్వత్రిక సమ్మెకు దిగుతామనిహెచ్చరించిన నేపథ్యంలో ప్రధాని వాజ్‌పేయిసోమవారం ఒక ప్రకటన చేశారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X