వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తూర్పు రైల్వే జోన్ విభజనపై పునఃపరిశీలన
న్యూఢిల్లీ:
తూర్పురైల్వే
జోన్
విభజన
నిర్ణయంపై
మంత్రి
వర్గం
పునఃపరిశీలన
జరుపుతుందని
ప్రధాని
వాజ్పేయి
ప్రకటించారు.
దేశవ్యాప్తంగా
వస్తున్న
ప్రతికూల
ప్రతిస్పందనల
దృష్ట్యా
తూర్పురైల్వే
జోన్
విభజనపై
ఈ
వారంతంలో
జరిగే
మంత్రి
వర్గం
సమావేశం
పునఃపరిశీలిస్తుందని
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Monday, July 22, 2002, 23:53 [IST]