తూర్పు రైల్వే జోన్‌ విభజనపై పునఃపరిశీలన

న్యూఢిల్లీ: తూర్పురైల్వే జోన్‌ విభజన నిర్ణయంపై మంత్రి వర్గం పునఃపరిశీలన జరుపుతుందని ప్రధాని వాజ్‌పేయి ప్రకటించారు. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రతికూల ప్రతిస్పందనల దృష్ట్యా తూర్పురైల్వే జోన్‌ విభజనపై ఈ వారంతంలో జరిగే మంత్రి వర్గం సమావేశం పునఃపరిశీలిస్తుందని ఆయన చెప్పారు.

రైల్వే మంత్రినితీష్‌ కుమార్‌ను తొలగించాలని తృణమూల్‌కాంగ్రెస్‌ నేత మమతా బెనర్జీ డిమాండ్‌చేస్తూ తూర్పు రైల్వే జోన్‌ను విభజననువిరమించుకుంటూ ఈ నెల 24వ తేదీ లోగా నిర్ణయంతీసుకోకపోతే 72 గంటల సార్వత్రిక సమ్మెకు దిగుతామనిహెచ్చరించిన నేపథ్యంలో ప్రధాని వాజ్‌పేయిసోమవారం ఒక ప్రకటన చేశారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+