వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సాగర్ వద్ద ప్రమాదం - ముగ్గురు మృతి
నాగార్జున సాగర్ః నాగార్జున సాగర్ వద్ద సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. 9 మంది గాయపడ్డారు.వీరిలో ఆరుగురి పరిస్థితి ప్రమాదకరంగా వుంది.వీరిని సాగర్ ఆస్పత్రిలో చేర్పించారు. నల్గొండ జిల్లాపెదగారకు చెందిన లారీ సాగర్ వస్తూ అదుపతప్పి లోయలో పడిపోయింది. కొండ దిగుతున్న సమయంలో మలుపు తిప్పే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లారీలో వున్న వారంతాపెదగార గ్రామస్తులే.
Comments
Story first published: Monday, July 22, 2002, 23:53 [IST]