వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయోధ్యపై విహెచ్‌పి త్రిముఖ వ్యూహం

By Staff
|
Google Oneindia TeluguNews

జైపూర్‌: అయోధ్యంలో నవంబర్‌ 15 తేదీ నుంచి దేవోత్తమ ఏకాదశి సందర్భంగా రామ మందిర నిర్మాణాన్ని ప్రారంభించేందుకువిశ్వ హిందూ పరిషత్‌ (విహెచ్‌పి) మూడు సూత్రాల కార్యక్రమాన్ని ప్రకటించింది.

దాదాపు 1.25 లక్షల మంది రామ సాధకులు 40,055 విహెచ్‌పి కమిటీల్లో రెండవ దశ ప్రచార కార్యక్రమాన్ని చేపడుతారని విహెచ్‌పి అంతర్జాతీయ ప్రధా కార్యదర్శి ప్రవీణ్‌ తొగాడియా సోమవారంవిలేకరుల సమావేశంలో చెప్పారు.

ఈ ఏడాది మార్చి 15వ తేదీన మొదటి దశ ప్రచార కార్యక్రమం ముగిసిన తర్వాత త్రిముఖ వ్యూహాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. రామ సాధకులు ప్రతి గ్రామంలో ధర్మ జాగరణ కార్యక్రమం చేపడుతారని ఆయన చెప్పారు. రెండవ స్థాయిలో డిసెంబర్‌ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు హిందూ సమ్మేళన్‌ జరుగుతుందని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X