వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అయోధ్యపై విహెచ్పి త్రిముఖ వ్యూహం
జైపూర్:
అయోధ్యంలో
నవంబర్
15
తేదీ
నుంచి
దేవోత్తమ
ఏకాదశి
సందర్భంగా
రామ
మందిర
నిర్మాణాన్ని
ప్రారంభించేందుకువిశ్వ
హిందూ
పరిషత్
(విహెచ్పి)
మూడు
సూత్రాల
కార్యక్రమాన్ని
ప్రకటించింది.
ఈ
ఏడాది
మార్చి
15వ
తేదీన
మొదటి
దశ
ప్రచార
కార్యక్రమం
ముగిసిన
తర్వాత
త్రిముఖ
వ్యూహాన్ని
రూపొందించినట్లు
ఆయన
తెలిపారు.
రామ
సాధకులు
ప్రతి
గ్రామంలో
ధర్మ
జాగరణ
కార్యక్రమం
చేపడుతారని
ఆయన
చెప్పారు.
రెండవ
స్థాయిలో
డిసెంబర్
నుంచి
వచ్చే
ఏడాది
ఫిబ్రవరి
వరకు
హిందూ
సమ్మేళన్
జరుగుతుందని
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Monday, July 22, 2002, 23:53 [IST]