వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పార్లమెంట్ ఉభయసభల వాయిదా
న్యూఢిల్లీ ః పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం నాడు దివంగత ఉపరాష్ట్రపతి కృష్ణకాంత్కు ఘనంగా నివాళులర్పించాయి. ఆయన మృతికి సంతాపం ప్రకటించిన తర్వాత ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. లోక్సభలో స్పీకర్ మనోహర్ జోషి, రాజ్యసభలో నజ్మా హెఫ్తుల్లా కృష్ణకాంత్ గుణగణాలను, ఆయన దేశానికి చేసిన సేవలను ప్రస్తుతిస్తూ ప్రసంగించారు.
Comments
Story first published: Monday, July 29, 2002, 23:53 [IST]