వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే వివాదంపై కేబినెట్‌ భేటీ

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీః వివాదాస్పదంగా మారిన తూర్పు రైల్వే విభజన వ్యవహారంపై కేంద్ర కేబినెట్‌ సోమవారం నాడు సాయంత్రం సమావేశం అవుతున్నది. రైల్వే విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ పెద్దఎత్తున ఆందోళన ప్రారంభించడంతో కేంద్రం తీవ్ర ఇరకాటంలో పడింది.

రైల్వే విభజనను మమత
వ్యతిరేకిస్తుండగా రైల్వే మంత్రి విభజనపై పట్టుదలతో వున్నారు. ఇద్దరూ ఎన్‌డిఎ మిత్ర పక్ష నేతలే కావడంతో ఈవివాదంపై బిజెపి నాయకత్వం దిక్కుతోచని స్థితిలో పడింది. తూర్పురైల్వే విభజన వ్యవహారం 1996లో తీకున్నదేఅయినప్పటికీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే మమతా బెనర్జీ దీనిపై రచ్చ చేస్తున్నదన్న అభిప్రాయం ఎన్‌డిఎ నేతల్లో వున్నప్పటికీపైకి మాత్రం ఏమీ అనలేకపోతున్నారు. సోమవారం సాయంత్రం మొత్తానికి ఏదో ఒక ముఖ్యమైన నిర్ణయమే తీసుకునే అవకాశం వుంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X