వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

30 మంది విద్యార్థులకుఅస్వస్థత

By Staff
|
Google Oneindia TeluguNews

నల్గొండః నల్గొండ జిల్లా వలిగొండ మండల బిసి హాస్టల్‌ లో కలుషిత ఆహారం తిన్న 30 మందివిద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఉదయం 60 మందివిద్యార్థులు భోజనం చేశారు. అన్నం వండేందుకు ఉపయోగించిన బియ్యం, చింతపండు నాసిరకంగా వున్నాయి. ప్రభుత్వం బియ్యం ఇవ్వగా పిల్లలకు నూకల అన్నం వండారు. పులుసు వండేందుకు ఉపయోగించిన చింతపండు బాగాపాడైపోయిం వుందని, ఆహారం కలుషితం కావడానికి అదే కారణంఅయివుంటుందని అధికారులు భావిస్తున్నారు.

అస్వస్థతకుగురైన 30 మంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. వార్డెన్‌ తో పాటు ఇద్దరు హాస్టల్‌ సిబ్బందిని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. బిసి హాస్టళ్ళ దుస్థితికి ఈ సంఘటన అద్దం పడుతుందని పలు ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X