వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రెండు ఎన్ కౌంటర్లలో ఏడుగురు మృతి
హైదరాబాద్ః భాగ్యనగర వీధుల్లో ఇక పొరపాటున ఎవరైనా చెత్తవేస్తే వారిపై భారీగా జరిమానా విధించనున్నారు. ఈ మేరకు ఒక చట్టం చేసేందుకు కేంద్రం అనుమతి కోరుతూ రాష్ట్ర మంత్రివర్గం గురువారం తీర్మానించింది. క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్ ను తీర్చి దిద్దేందుకు జరుగుతున్న కృషిలో భాగంగా రోడ్లపై ఇష్టారాజ్యంగా చెత్తవేయడాన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది.
Comments
Story first published: Thursday, August 1, 2002, 23:53 [IST]