వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పెట్రోల్ బంకులపై దుమారం
న్యూఢిల్లీః
పెట్రోలు
బంకులను,
గ్యాస్
ఏజెన్సీలను
ప్రభుత్వం
అధికార
పక్షానికి
చెందిన
వారికి
నిబంధనలకు
విరుద్దంగా
కేటాయిస్తున్నారనే
ఆరోపణలతో
లోక్సభ
దద్దరిల్లింది.
ప్రశ్నోత్తరాల
సమయంలో
కాంగ్రెస్
సభ్యుడు
ప్రియరంజన్దాస్
మున్షీ
ఈ
ఆరోపణలు
చేశారు.
పలు
రాష్ట్రాల్లో
అధికార
పక్షానికి
ఇదో
బిజినెస్గా
మారిందని
ఆయన
చెప్పారు.
Comments
Story first published: Friday, August 2, 2002, 23:53 [IST]