పెట్రోల్ బంకులపై దుమారం
న్యూఢిల్లీః పెట్రోలు బంకులను, గ్యాస్ ఏజెన్సీలను ప్రభుత్వం అధికార పక్షానికి చెందిన వారికి నిబంధనలకు విరుద్దంగా కేటాయిస్తున్నారనే ఆరోపణలతో లోక్సభ దద్దరిల్లింది. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యుడు ప్రియరంజన్దాస్ మున్షీ ఈ ఆరోపణలు చేశారు. పలు రాష్ట్రాల్లో అధికార పక్షానికి ఇదో బిజినెస్గా మారిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
