వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రత్యూషకేసుః సిబిఐఅసమగ్ర నివేదిక

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః సినీ నటి ప్రత్యూష కేసులోవిచారణ కొనసాగించాల్సిందిగా హైకోర్టు ధర్మాసనం సిబిఐని కోరింది. గత వారం సిబిఐ సమర్పించిన నివేదికఅసమగ్రంగా వుండడంతో విచారణను కొనసాగించాల్సిందిగా హైకోర్టు సిబిఐని కోరింది. పూర్తి స్థాయివిచారణ జరిపి రెండు వారాల్లో సమగ నివేదికను సమర్పించాల్సిందిగా కూడా జస్టిస్‌ మోతీలాల్‌, జస్టిస్‌ రోహిణితో కూడిన ధర్మాసనం సిబిఐని ఆదేశించింది.

మిస్టరీగా మారిన ప్రత్యూష కేసులో సిబిఐ నివేదిక సమర్పించడంతో శుక్రవారం నాడు తుదితీర్పు వెలువడుతుందనిఅంతా ఆశించారు. అయితే ఇంతకాలం దర్యాప్తు జరిపిన సిబిఐఅసమగ్ర నివేదిక ఇవ్వడంతో న్యాయమూర్తులు సిబిఐ అధికారులతో చర్చలు జరిపి దర్యాప్తు కొనసాగించాల్సిందిగా ఆదేశించినట్లు న్యాయవాదులు చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X