వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెడికేర్ రాజధానిగా భాగ్యనగరం
హైదరాబాద్ః ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ ను మెడికేర్ రాజధానిగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. దాదాసాహెబ్ పాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వర రావు తనయుడు వెంకట్ అక్కినేనికిచెందిన బయోమెడ్ సంస్థ రూపొందించిన రెండు బయోమెడికల్ ఉత్పత్తులను చంద్రబాబు నాయుడు ఆదివారం హైదరాబాద్ లో ప్రారంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఆసియాలోనే మొట్టమొదటి సారిగా బయోమెడికల్ ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు మార్కెట్ లోకి తీసుకురావడం హర్షణీయమన్నారు.
Story first published: Sunday, August 4, 2002, 23:53 [IST]