వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్‌ స్కూల్‌ పై దాడి-ఐదుగురు మృతి

By Staff
|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్‌ః ఇస్లామాబాద్‌ లోని ఒక క్రిస్టియన్‌మిషినరీ పాఠశాలపై మిలిటెంట్లు దాడి జరిపారు. ఈ దాడిలో ఇద్దరువిద్యార్ధులతో సహా ఐదుగురు దుర్మరణం పాలయ్యారు.

ఇస్లామాబాద్‌ కు ఈశాన్య భాగంలో 40 కిలోమీటర్లదూరంలో వున్న ముర్రీపట్టణంలో వున్న క్రిస్టియన్‌మిషనరీ స్కూల్‌ పై మిలిటెంట్లు సోమవారం ఉదయం ఆరుగంటల ప్రాంతంలో మెరుపుదాడి చేశారు.విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బంది, ఒక వంటమనిషి కూడా మరణించారు. ఈ సంఘటన పాకిస్తాన్‌ లో సంచలనం సృష్టించింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X