వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పార్లమెంట్లో అదే ప్రతిష్టంభన
న్యూఢిల్లీః
పెట్రోల్
పంప్ల
స్కామ్పై
పార్లమెంట్
ఉభయసభలు
గురువారం
అయిదోరోజు
కూడా
స్తంభించిపోయాయి.
ఇప్పటివరకు
పెట్రోలియం
శాఖ
మంత్రి
రామ్నాయక్
రాజీనామా
చేయాలని
పట్టుబట్టిన
ప్రతిపక్షాలు
గురువారం
నాడు
ప్రధాని
వాజ్పేయి
రాజీనామాకు
డిమాండ్
చేశాయి.
రాజ్యసభ
సమావేశమైన
అయిదునిమిషాల్లోనే
శుక్రవారం
నాటికి
వాయిదా
పడింది.
Comments
Story first published: Thursday, August 8, 2002, 23:53 [IST]