వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నా ప్రమేయం లేదు:విద్యాసాగర్
హైదరాబాద్:పెట్రోల్
పంపుల
కేటాయింపులో
తన
ప్రమేయం
లేదని
కేంద్ర
హోం
శాఖ
సహాయ
మంత్రిసిహెచ్.
విద్యాసాగర
రావు
స్పష్టం
చేశారు.
పెట్రోల్
డీలర్లపేర్ల
చివర
రావు
అని
ఉన్నవారందరూ
తన
వారని
అనుకోవడం
సరికాదని,
అటువంటి
వారితో
తనకు
ప్రమేయం
లేనది
ఆయన
శనివారంవిలేకరుల
సమావేశంలో
అన్నారు.
దున్నగలిగే
వానికి
భూమి
రెండవ
దశ
కార్యక్రమాన్ని
ఈ
నెల
19వ
తేదీన
ప్రారంభించనున్నట్లు
ఆయన
తెలిపారు.
మొదటి
విడత
కార్యక్రమంలో
జరిగిన
లోపాలను,
అవకతవకలను
రెండవ
విడత
కార్యక్రమంలో
జరగనివ్వబోమని
ఆయన
అన్నారు.
రెండవ
విడత
కార్యక్రమాన్ని
కరీంనగర్
జిల్లా
వేములవాడ
మండలం
మర్పల్లిలో
ప్రారంభించనున్నట్లు
ఆయన
తెలిపారు.
Comments
Story first published: Saturday, August 10, 2002, 23:53 [IST]