వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పేదలకు ప్రత్యూషట్రస్ట్‌ సాయం

By Staff
|
Google Oneindia TeluguNews

నల్గొండః పేద మహిళలకు సాయం చేసేందుకు ప్రత్యూష స్మారక ట్రస్ట్‌ ఏర్పాటు చేసినట్టుగా ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ సరోజినిదేవి ప్రకటించారు. అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన సినీనటి ప్రత్యూష స్మారకంగా ఆమెట్రస్ట్‌ను ఆమె ఏర్పాటు చేశారు.

ఈ ట్రస్ట్‌ పేద మహిళలను ఆదుకుంటుందని ఆమె చెప్పారు.ట్రస్ట్‌ భవనానికి భువనగిరిలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. తెలంగాణా జిల్లాల నుంచి సినిమారంగంలోకి ప్రవేశించిన తొలి హీరోయిన్‌ ప్రత్యూష మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X